Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు చదువుతూ.. మంగళసూత్రాన్ని చోరీచేసిన పురోహితుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:17 IST)
మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు. పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడేమియాలా... మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి వీడియోలో బయటపడింది. ఆ తర్వాత పెళ్లింటివారు ఫిర్యాదు ఆ పురోహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో పెళ్లిని జరిపించేదుకు పురోహితుడు సిద్ధమయ్యాడు. మంత్రాలు చాలా వేగంగా చదువుతున్నాడు. ఈ క్రమంలో ముహూర్త సమయం సమీపిస్తోంది. ఇంతలోనే మంగళసూత్రం కనిపించకుండా పోయింది. దీంతో పెళ్లి కుటుంబాల సభ్యులంతా గబారా పడ్డారు. తెచ్చిన మంగళసూత్రం ఎలా మాయమైందంటూ వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకోసాగారు. 
 
చివరకు మంగళసూత్రం లేకుండానే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టించి వధువు మెడలో మూడుముళ్లు వేయించాడు పురోహితుడు. అయితే, ఈ పురోహితుడి చేతివాటం పెళ్లి వీడియోలో రికార్డు అయింది. దీనిపై పెళ్లి ఇంటివారు తుఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments