Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నారు.. ఎక్కడంటే?

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (18:33 IST)
యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు షాకిచ్చే విషయాన్ని కనుగొన్నారు. శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నట్లు కనుగొన్నారు. శవాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలను పాలలో కలుపుతున్నట్లు ఫు్డ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి, బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్‌లో పరిశోధన జరపడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
పాలు ఎక్కువ రోజులు నిల్వ వున్నా విరిగిపోకుండా వుండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలను ప్యాక్  చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్​లోని హోటల్స్​కు తరలిస్తున్నాడు.  దీంతో కుమార్ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments