Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ దవాఖానలో బాపూజీ విగ్రహావిష్కరణ

Webdunia
ఆదివారం, 2 అక్టోబరు 2022 (13:37 IST)
గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాబ్‌లోని గాంధీ ఆస్పత్రిలో బాపూజీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
 
ఈ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, ధ్యాన భంగిమలో ఉండే గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25 కోట్ల వ్యయంతో ఆస్పత్రి ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసింది. మొత్తం 16 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments