Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:31 IST)
ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014 ఏప్రిల్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో బొడిగె శోభ ఆస్తుల విలువ రూ.రెండు కోట్ల లోపేనని గుర్తు చేశారు. 
 
అప్పుడు టీవీఎస్‌ బైక్‌, ఇండికా కారు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఆస్తులు రూ. 40కోట్ల వరకు చేరాయని ఆరోపించారు. ఈ ఆస్తులు ఆమెకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆమె ఆస్తుల వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి సీబీఐ, ఏసీబీ, కోర్టులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు శోభ ఆస్తుల వివరాలను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments