Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే.. కాంగ్రెస్ నేత‌లు కంటి ప‌రీక్షలు చేయించుకోవాలి : హ‌రీష్ రావు

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (21:18 IST)
సిద్ధిపేట రాజస్థాన్ మార్వాడి సమాజ్ వారి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతుగా జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. ఈ స‌భ‌లో హ‌రీష్ రావు మాట్లాడుతూ... భార‌తంలో పాండవుల ప‌క్షాన.. ఇప్పుడు టీఆర్ఎస్ వైపు యాద‌వులు ఉన్నారు.
 
యాద‌వుల అభివృద్దికి కృషి చేస్తోన్న కేసీఆర్‌ను క‌ర్నాట‌క మంత్రి రేవ‌న్న ప్ర‌శంసించారు. యాద‌వుల‌కు 6 వేల కోట్ల‌తో గొర్రె పిల్ల‌ల‌ను పంపిణీ చేసాం. ప‌ద‌వుల్లోను యాద‌వుల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాం. ప‌ట్ట‌ణ యాద‌వుల‌కు గొర్రె పిల్ల‌ల‌ను ఇచ్చేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. 
 
గొల్ల కురుమ‌ల గురించి ఆలోచించిన తొలి వ్య‌క్తి కేసీఆర్. కాంగ్రెస్ నేత‌ల‌కు అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. కంటి ప‌రీక్ష‌లు చేసుకోవాలి. తెలంగాణ ఉద్య‌మం పుట్టింది సిద్దిపేట‌లోనే అని గుర్తుచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments