Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమాత్రం తగ్గని కరోనా: ఆసుపత్రిలో చేరిన మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 1 మే 2021 (10:21 IST)
తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయనకు కరోనా ఏమాత్రం కంట్రోల్ కాకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. కేసీఆర్ కరోనా నెగటివ్ అని తేలడంతో మరికొద్ది రోజుల్లో క్యాంప్ ఆఫీసుకు వస్తారని అంటున్నారు. ఈలోపు కేటీఆర్, ఎంపి సంతోష్ కరోనా బారిన పడటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments