Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిజెపి నేత లక్ష్మణ్‌కు కరోనా? మూడు రోజులుగా ఆసుపత్రిలో దగ్గు, ఆయాసం..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (20:48 IST)
భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో గత మూడురోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు లక్ష్మణ్. అయితే ఈ విషయాన్ని బిజెపి నేతలు చాలా గోప్యంగా ఉంచారు. కానీ లక్ష్మణ్ బంధువులే విషయం చెప్పడంతో బయటకు వచ్చింది.
 
ప్రస్తుతం లక్ష్మణ్‌కు దగ్గు, ఆయాసం ఉండటంతో గత మూడు రోజుల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారట. ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుందట. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిజెపి నేతలు ఒకవైపు చెబుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం.
 
సీనియర్ బిజెపి నాయకుడు కావడం.. వయస్సు పైబడడం, దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments