Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అవుతున్న కేటీఆర్ జోక్... నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతా

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (08:47 IST)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
ఈ ట్వీట్‌తోపాటు ఆయన పోస్ట్ చేసిన ఓ సందేశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. అయితే అది మహిళలపై కాస్త వ్యంగ్యంగా ఉండటంతో మహిళలూ... ఏమీ అనుకోవద్దు అంటీ విజ్ఞప్తి చేశారు. 
 
ఇంతకూ ఆ జోక్ ఏంటంటే… "ఒక వ్యక్తి ఓ స్వామీజీ వద్దకు వెళ్లి స్వామీ నా తప్పులను నేను ఎలా తెలుసుకోవాలి" అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి స్వామీ సమాధానమిస్తూ, "నీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించి.. దాన్ని సరిదిద్దుకొమ్మని ఆమెకు చెప్పు.. ఆ తర్వాత నీ తప్పులే కాదు నీ కుటుంబం తప్పులతో పాటు బంధువుల తప్పులు చివరకు నీ స్నేహితుల తప్పులు కూడా ఆమె ద్వారా ఈజీగా తెలుస్తాయి" అంటూ సమాధానమిస్తాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments