Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ విమానంలో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (15:09 IST)
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జెజిరా ఎయిర్‌లైన్స్‌‌కు పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అవుతుండగా కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్ రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. సకాలంలో ఫైరింజన్లు విమానం దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. 
 
ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రన్‌వేపై విమానం నిలిచిపోవడంతో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. విమానంలో దాదాపు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments