Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ బండ్‌పై ఆ వేళల్లో సందర్శకులకు మాత్రమే అనుమతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:45 IST)
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో గడిపేందుకు ఇష్టపడనివారుండరు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో అక్కడ నిముషం కూడా ఆగే పరిస్థితిలేదు.

దీంతో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ఆంక్షలు విధించింది.

ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు అనుకూలంగా ట్యాంక్ బండ్‌ను ఆధునీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం