Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజూరాబాద్ నియోజకవర్గంలో గవర్నర్.. డోలు కొట్టి సభను..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:45 IST)
బీజేపీ సీనియర్ నేత.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జమ్మికుంటలో నిర్వహించిన గొల్లకురుమల ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వస్తారని అన్నారు.
 
హుజూరాబాద్ నియోజకవర్గంలో పరిస్థితికి అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏదో ఒక పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో వాలిపోతున్నారు. అధికార పార్టీ నుండి  మొదలు ప్రత్యర్థి పార్టీలు తమ అవకాశాన్ని వదులు కోవడం లేదు.
 
ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గొల్లకుర్మలు జమ్మికుంటలో గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంధర్బంలోనే సభకు పెద్ద ఎత్తున గొల్ల కుర్మలు సభకు హజరు కావడంతో గవర్నర్ దత్తాత్రేయ డోలు కొట్టి సభను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ... మీ కుటుంబ సభ్యునిగా ఆదరించి ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments