Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యను కడతేర్చి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు..?

Webdunia
శనివారం, 8 మే 2021 (10:11 IST)
మహిళలపై ఇంటా బయటా అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త తాను కట్టుకున్న భార్యను కడతేర్చి.. ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కూడా అప్పుడే భార్యను చంపేశారు. జీవితం భార్యతో ఉండాలని భర్త అత్యంత కిరాతంగా వ్యవహరించారు. దారుణంగా చంపడమే కాదు భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని బద్వేల్ సుందరయ్య కాలనీలో జరిగింది. భార్య కత్తితో పొడిచి భార్యను చంపారు. ఏడు నెలల క్రితం వీరిద్దరి పెళ్లి జరిగింది. భార్యను అనుమానంతోనే భర్త చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 
 
అయితే ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అప్పగించాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments