Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజురాబాద్ ఉప ఎన్నిక : తెరాస అభ్యర్థికి బి-ఫామ్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ అక్టోబరు 30వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఆయనకు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. 
 
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు. 
 
హుజూరాబాద్ తెరాసకు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్న కేసీఆర్… హైదరాబాద్ నగరంలో తెరాసది గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments