Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి దహనం : మహిళ చితిపై యువకుడి సజీవదహనం

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:38 IST)
హైదాబాద్ నగరంలోని శామీర్‌పేటలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఓ యువకుడిని సజీవ దహనం చేశారు. ఓ మహిళకు చేతబడి చేయడంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై ప్రతీకారం తీర్చుకున్నారు. పైగా, ఆ యువకుడిని ఆ మహిళ చితిలోకి తోసి సజీవదహనం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శామీర్‌పేట అద్రాస్‌పల్లిలో యువకుడు ఆంజనేయులు(24) అనే యువకుడు చేతబడి చేసి లక్ష్మీ అనే మహిళ చనిపోయింది. దీంతో ఆంజనేయులుపై పగ పెంచుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు... ఘాతుకానికి తెగబడ్డారు. లక్ష్మీ చితిపైనే యువకుడిని వేసి సజీవదహనం చేశారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments