Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు బండి నడుపుతుంటే వెనుక కూర్చొన్న యువకుడు గొంతుకోశాడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (11:34 IST)
హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో ఓ యువకుడి మరో యువకుడి గొంతు కోశాడు. వెనుక కూర్చొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది.
 
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాఫానగర్‌లో నివసించే మహ్మద్‌ అబ్దుల్‌ షారుఖ్‌(24)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి యాక్టివా (టీఎస్‌ 12 ఈఈ 3501)పై బయటకు వెళ్లాడు. 
 
అయితే… జహనుమా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా బండి నడుపుతున్న పారుఖ్‌ను వెనకకూర్చున్న వ్యక్తి గొంతుకోశాడు.. కిందపడిన ఫరూఖ్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి సత్తార్‌ హోటల్‌ ముందు పడి మృతి చెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌, ఇన్‌స్పెక్టర్‌ దేవేందర్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఎస్సై వెంకటేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments