Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నాను, కరోనా బాధితులకు మంత్రి హరీష్ రావు భరోసా

Webdunia
బుధవారం, 19 మే 2021 (22:02 IST)
బుధవారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకున్న మంత్రి  హరీష్ రావు సుమారు 30 నిమిషాల పాటు ఐసియు 2లో తిరుగుతూ కోవిడ్ పేషెంట్లున్న వార్డులో అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందినీ అభినందించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments