Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఆగడాలకు చెక్ పెడతా - తెలంగాణాలో పాదయాత్ర

Webdunia
బుధవారం, 4 మే 2022 (10:58 IST)
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవమత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై దాడి జరిగింది. ఆ రాష్ట్రంలోని అధికార తెరాసకు చెందిన పార్టీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేఏ పాల్ ఘాటుగా స్పందించారు. తెరాస ఆగడాలను మరెంతోకాలం సాగనివ్వబోనని జోస్యం చెప్పారు. 
 
తనపై జరిగిన దాడి గురించి ఆయన మాట్లాడుతూ, తెరాస ఆగడాలను ఇక సాగనివ్వబోనని, త్వరలోనే రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్ట్ చేస్తారా? చంపుతారా? అని ప్రశ్నించారు. ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు.
 
మరోవైపు, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రైతులు మంగళవారం పాల్‌ను హైదరాబాద్‌లో కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, అది కూడా ఐదు రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారమేదో తానే అందిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్టు రైతులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments