Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:30 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ పరీక్షలను ఇంటర్ బోర్డు గతంలో రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ పరీక్షలను ఇటీవల నిర్వహించింది. ఈ ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు, ప్రస్తుత విద్యా సంస్థరం ఇంటర్ పరీక్షలను వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించాల్సివుంది. అయితే, కరోనా కారణంగా ఈ యేడాది ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments