Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికి మసాలాలు పూసి వేలాడదీసినట్టుగా కేసీఆర్ పథకాలు.. ఎవరు?

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:04 IST)
వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలు.. కోడికి మసాలాలు పూసి వేలాడదీసినట్టుగా ఉంటాయని ఎద్దేవా చేశారు. అలాంటి కోడిని చూడటమే తప్ప.. తినలేమని, కేసీఆర్ పథకాలు కూడా చెప్పుకోవడానికి తప్ప అమలుకు నోచుకోవని ఎద్దేవా చేశారు.
 
కేసీఆర్ ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండిపోరని.. కొందరు పోలీసు అధికారులు ఆ విషయాన్ని గమనించి విధులు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరంగల్‌లో ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు రాసి చేసి పెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments