Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచార నిందితుల గుర్తింపు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (16:32 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మేజర్ అయిన సాదుద్దీన్ అనే నిందితుడు చంచల్‌గూడ జైలు ఉండగా, మిగిలిన ఐదుగురు మైనర్లు కావడంతో వీరిని ప్రభుత్వం జువైనల్ హోంలో ఉంచారు. 
 
ఈ క్రమంలో ఈ అత్యాచార కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు సోమవారం చేపట్టారు. ఆ సమయంలో తనపై లైంగికదాడికి చేసిన ఆరుగురు నిందితులను బాధితురాలు గుర్తించింది. 
 
తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులకు, న్యాయమూర్తులకు తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన అనేక ప్రశ్నలకు బాధితురాలు సమాధానాలు కూడా ఇచ్చింది. ఈ వివవరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేయగా, వీటిని కోర్టుకు సమర్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments