Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయగూడ అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - మృతులకు రూ.3 లక్షలు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (11:51 IST)
సికింద్రాబాద్‌లోని బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆయన ఆదేశించారు. 
 
కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా, ఇద్దరు మాత్రమే బయటపడ్డారు. మిగిలిన వారిలో 11 మంది సజీవదహనం కాగా, మరో ఇద్దరు ఆచూకీ తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments