Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖత్ జరీన్, షూటర్ ఈషాకి కేసీఆర్ రూ. 2 కోట్లు బహుమతి

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (11:46 IST)
ప్రపంచ బాక్సింగ్‌ పోటీల్లో ఛాంపియన్‌‌గా నిలిచిన నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఈషా సింగ్‌లు అంతర్జాతీయంగా దేశానికి గర్వకారణమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు 2 కోట్ల రూపాయల నగదు బహుమతిని వారిద్దరికీ ప్రకటించారు.

 
ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిఖత్ జరీన్ ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన 52 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

 
ఇదిలా ఉండగా జర్మనీలో ఇటీవల ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో టీమ్ ఈవెంట్‌లలో ఈషా సింగ్ మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. అంతకుముందు, నిఖత్ జరీన్ శిక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014లో రూ. 50 లక్షలను రివార్డుగా ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments