Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీకి కేసీఆర్, రేవంత్ డిమాండ్లు, ఏంటవి?

Webdunia
బుధవారం, 19 మే 2021 (17:59 IST)
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా కొన్ని డిమాండ్లు చేశారు. కరోనా సేవలో ఉన్న నాలుగవ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలన్నారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10 శాతం ఇన్సెంటివ్‌ను ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జూడాలతో ఆసుపత్రి వేదికగా చర్చలు జరిపి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. గాంధీలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై టైం టార్గెట్ పెట్టుకుని పరిష్కరించాలని రేవంత్‌ అన్నారు. కోవిడ్‌తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

గతంలో ఉస్మానియాకు వెళ్లిన కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని వ్యాఖ్యానించారు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు. నేటి గాంధీ పర్యటన మరో ఉస్మానియా పర్యటన కాకూడదని రేవంత్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments