Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (12:34 IST)
పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం, బడి పిల్లల హాజరును మెరుగుపరచడం, పిల్లల సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం తెలంగాణలో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. 
 
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చేతుల మీదుగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 
 
ఈ సందర్భంగా విద్యార్థులకు ఇడ్లీ, చట్నీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments