Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత గూటికి చేరుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:24 IST)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత గూటికి చేరుకోనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ నుండి ప్రారంభించారు. మధ్యలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు.
 
ఇప్పుడు ఆయన తన సొంతింటికి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ, 2014లో ఓటమి పాలయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
 
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వున్నారు. బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments