ప్రపంచ ఆర్థిక సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (08:01 IST)
చైనాలోని టియాంజన్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు(వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్) జరునుంది. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. 
 
ఈ సదస్సుకు హాజరుకావాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గె బ్రెండే ఆహ్వానం పంపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రణాళికలు, సాంకేతికతతో ప్రగతి పథంలో దూసుకెళుతుందని బోర్గె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments