Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నాగార్జునకొండకు లాంచీలు

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (09:09 IST)
ప్రపంచ పర్యాటకకేంద్రమైన నాగార్జునకొండకు బుధవారం నుంచి లాంచీలు నడపనున్నారు. కరోనా నేపథ్యంలో రెండునెలల క్రితం కేంద్రపురావస్తుశాఖ దేశంలోని అన్ని మ్యూజియంలు, పురాతన కట్టడాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పురావస్తుశాఖ అనుమతులతో నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు అనుమతి వచ్చినట్లు పురావస్తుశాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ఈనెల 20వరకు లాక్‌డౌన్‌ విధించడంతో పర్యాటకులు కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments