Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ వికటించి.. మహిళా సర్పంచ్ మయూరి మృతి

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (13:13 IST)
Mayuri
కరోనాకు వ్యాక్సిన్ వికటించి రంగారెడ్డి జిల్లా, షడ్నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలం, లింగధానా గ్రామ మహిళా సర్పంచ్ మయురి (42) మరణించారు. ఈ నెల 12 వ తేదీన మయూరి కేశంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా ఆ రోజు నుంచి అనారోగ్యంతో మయూరి బాధపడుతున్నట్లు సమాచారం.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోగా చికిత్స నిమిత్తం హుటాహుటిన మయూరిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అయితే మయూరి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఇక ఈ మృతికి వ్యాక్సిన్ కారణమా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments