Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి వివాహితతో ప్రియుడు, పక్కగదిలో దాక్కున్న మహిళ భర్త ఏం చేశాడంటే...

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (13:32 IST)
మహిళతో వివాహేతర సంబంధం అతడి ప్రాణం తీసింది. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్న సంగతి ఇరు కుటుంబాలకు తెలిసి గొడవకు దారి తీసింది. ఐతే విషయం పెద్దల వద్దకు వెళ్లడంతో పంచాయతీ పెట్టి ఇకపై ఆ మహిళకు దూరంగా వుండాలని హెచ్చరించి వదిలేశారు. కానీ అతడు మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.
 
వారం తిరగక ముందే మళ్లీ అర్థరాత్రి వేళ వివాహిత వద్దకు వచ్చి తన కోర్కె తీర్చాలంటూ గొడవకు దిగాడు. అప్పటికే పక్క గదిలో మాటు వేసి వున్న మహిళ భర్త, మరికొందరు అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. తన భార్యతో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కసికొద్దీ మహిళ భర్త కొయ్య తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు.
 
ఆ దెబ్బలు తాళలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత మహిళ భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. మృతుడు రాములుది జానంపేట కాగా మహిళది తిమ్మాపూర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments