Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్య

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (11:59 IST)
భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆర్మీ జవాన్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భగత్ నగర్‌కు చెందిన మార్త అశోక్ - పుష్ప దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ (32)కు హాజీపూర్ మండలం ర్యాలీగడ్ పూర్‌కు చెందిన బొద్దు రజితతో 2021 జూన్ 24న వివాహమైంది. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్ ఉద్యోగ రీత్యా ఇటీవల అమృతసర్ వెళ్లాడు.
 
ఈక్రమంలో ర్యాలిగడ్‌పూర్‌కు చెందిన బొప్ప రాకేష్‌తో రజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. రజితను హెచ్చరించినా ఎలాంటి మార్పు లేదు. దీనికి తోడు ప్రియుడితో కలిసి వేధింపులకు రజిత గురిచేసింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన శ్రావణ్‌కుమార్‌.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. అతని మృతికి భార్య రజిత, భాగ్య, రాకేష్‌ కారణమని మృతుని తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments