Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5 లక్షల సుపారీతో భర్తను ఖతం చేసిన భార్య

Webdunia
శనివారం, 1 జులై 2023 (11:27 IST)
నల్గొండలో రూ.5 లక్షల సుపారీతో భర్తను భార్య చంపించింది. నాలుగు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి సుపారీ ఇచ్చి భర్తను చంపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. రఘురాములు స్టాంప్ వెండర్‌గా విధులు నిర్వహిస్తూ.. పట్టణంలో విష్ణు కాంప్లెక్స్‌లో కిడ్స్‌వేర్ దుకాణాన్ని ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది.
 
భర్త జల్సాలకు అలవాటుపడి.. అప్పులు చేస్తూ..కుటుంబాన్ని పట్టించుకోలేదు. అంతే దీంతో విసిగిపోయిన భార్య భర్తను హత్య చేయించాలని భావించింది. హైదరాబాద్‌లో నివాసం వుంటున్న స్నేహితురాలి భర్త చిలకరాజు అరుణ్‌తో పరిచయం పెంచుకుని అతని సాయం కోరింది.
 
ఇందుకోసం ఐదు లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం రఘురాములను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని దేవరకొండ పోలీసులు మీడియాతో తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments