Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ కస్టడీకి సామూహిక అత్యాచార కేసు నిందితుడు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (12:43 IST)
హైదరాబాద్ నగరంలోనే కలకలం రేపిన సామూహిక అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, బుధవారం పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. 
 
దీంతో ఏ1 నిందితుడుగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ నిందితుడిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
మరోవైపు, ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో సాదుద్దీన్ ఒకరి. ఈ కామాంధుడు ఒక్కడే మేజర్. మిగిలిన వారంతా మైనర్లు. దీంతో మంగళవారం రాత్రి కోర్టు అనుమతితో జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు... మిగిలిన మైనర్ నిందితులను జ్యువైనల్ హోంకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో సాదుద్దీన్‌ను పోలీసులు గురువారం తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments