Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఆర్టీసీ బస్సులో ఆ సినిమా చూపించారు... తరువాత..?

కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు.

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2018 (18:25 IST)
కొత్త సినిమాలు ఈ మధ్య కాలంలో విడుదలైన కొద్దిసేపటికే డివిడిల రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాలు తీస్తే ఫైరసీదారులు మాత్రం గంటల్లోనే ఆ సినిమాలను డివిడిలుగా చేసి తక్కువ రేటుకే అమ్మేసి డబ్బులు సంపాదిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది.
 
హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్న ఒక తెలంగాణా ఆర్టీసీ బస్సులో నాని నటించిన శ్రీక్రిష్ణార్జున యుద్థం సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాను ఒక యువకుడు ఫోటో తీసి కెటిఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్‌డికి స్వయంగా ఫోన్ చేసి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం. 
 
పైరసీని అడ్డుకోవాల్సిన మనమే.. ఆ పైరసీని ప్రోత్సహించడం మంచిది కాదంటూ చెప్పారు. ఎవరైతే పైరసీ డివిడిలను ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారో వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆర్టీసీ ఎమ్‌డిని కోరారు కెటిఆర్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments