Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా కొత్త కరోనా వేరియంట్.. పేరు బీఏ 2.75గా నామకరణం

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (11:41 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త వైరస్ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరో పది దేశాల్లో కూడా ఈ తరహా వైరస్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ వైరస్‌కు బీఏ 2.75గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ప్లీషాన్ వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్‌ను తెలంగాణాతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో గుర్తించామని ఆయన వెల్లడించరు. ఈ మేరకు టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీప్లాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత్‌లో ఈ తరహా సబ్ వేరియంట్ కేసులు జూలై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, వెస్ట్ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో ఒక్కొక్కటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్నాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణాలో రెండు కలిపి మొత్తం 69 కేసులు వెలుగు చూసినట్టు ఆయన వివరించారు. ఇది రాబోయే కరోనా ట్రెండ్‌కు హెచ్చరికలాంటిదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments