Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో భారీగా పెట్టుబడులు: రూ.1000 కోట్లతో కోకాకోలా కంపెనీ

Webdunia
శనివారం, 9 ఏప్రియల్ 2022 (09:17 IST)
ktr
తెలంగాణలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో తాజాగా హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌ (హెచ్‌సీసీబీ) సంస్థ రూ.1000 కోట్లతో భారీ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 
 
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పనుంది ఈ సంస్థ. మొదటి విడుతలో భాగంగా రూ.600 కోట్లను రానున్న రెండేళ్లలో ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 
 
ఈ మేరకు గురువారం తాజ్ కృష్ణ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో హెచ్‌సీసీబీ రెండో యూనిట్‌ ప్రారంభించనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నూతన ఫ్యాక్టరీతో 300 మంది నిరుద్యోగులకు నేరుగా ఉపాధి లభించనుందని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments