Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కార్పొరేటర్ భర్తను చెప్పుతో కొట్టిన మహిళ

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (14:20 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ మహిళా కార్పొరేటర్‌ భర్తను మరో మహిళ చెప్పుతో కొట్టింది. నగరంలోని 40వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌ భర్త తమ కూతురిని మోసం చేశాడంటూ ఆరోపించిన ఆ మహిళ బుధవారం కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగింది. 
 
ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్‌ భర్త.. బాధిత మహిళ తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్‌ భర్తను బాధితురాలి తల్లి చెప్పుతో కొట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments