Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలే పార్టీ మారారు.. ఇక నేనెంత?: రేవంత్ రెడ్డి Vs మాగంటి గోపీనాథ్

తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశిం

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (17:28 IST)
తెలంగాణ అసెంబ్లీ రాబీల్లో తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నుంచి టీఆర్ఎస్‌కు జంపైన మాగంటి గోపీనాథ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన ఈ సంవాదంలో పార్టీలు మారే వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాగంటిని ఏకిపారేశారు. 
 
దీంతో రేవంత్ రెడ్డిని మాగంటి ప్రశ్నలతో సంధించారు. ఈ క్రమంలో ''ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?'' అంటూ మాగంటి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, తనకు ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని, కనీసం ఆయనను దగ్గర్నుంచి చూడను కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో కొత్త ఛాంబర్‌కు వెళ్లేటప్పుడు ముందుగా పెద్దమ్మగుడికి వెళ్లి ఆ తర్వాత ఛాంబర్‌లో అడుగుపెట్టావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఛాంబర్ లో అడుగుపెట్టేవాడివ'ని మాగంటి గోపీనాథ్ ఎత్తిపొడిచారు. 
 
దీనికి బదులుగా రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, 'నువ్వు పార్టీ ఫిరాయించినప్పుడు ఎన్టీఆర్ ఘాట్ నుంచే వెళ్లావా?' అని సెటైర్ వేశారు. దీనికి మాగంటి సమాధానమిస్తూ, ఇంటి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చానని చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments