Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజహర్ పై రేవంత్ విజయం

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (08:17 IST)
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ బాగారెడ్డి స్టేడియంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, అజారుద్దీన్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి రేవంత్ రెడ్డి టీం ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రేవంత్  టీం విజయం సాధించింది.

ఒక బంతి మిగిలి ఉండగానే రేవంత్  టీం లక్ష్యాన్ని చేధించింది. అజహర్ టీం మొదట  బ్యాటింగ్ చేసి 130 పరుగులను చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసి 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని రేవంత్ టీమ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌తో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం నిండింది. 
 
జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రేవంత్ ఎలెవన్, అజారుద్దీన్ ఎలెవన్ జట్ల మధ్య పది ఓవర్ల మ్యాచ్ నిర్వహించారు.

మ్యాచ్‌ను తిలకించేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. మ్యాచ్‌కు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు విచ్చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments