Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రన్‌

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:55 IST)
దేశంలో మొట్టమొదటి ఎయిర్‌పోర్టు రన్‌ శంషాబాద్‌ లో ఈ నెల 29న  నిర్వహిస్తున్నారు. ఈమేరకు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు కమ్యూనికేషన్‌ అధికార వర్గాలు ఓ ప్రకనటలో తెలిపారు.

ఈవినింగ్‌ 5 గంటలకు జరిగే రన్‌కు 5కే, 10కే కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈవెంట్‌ టైటిల్‌ స్పాన్సర్‌- అపర్ణ కనస్ట్రక్షన్స్‌, ప్లాటినం స్పాన్సర్‌-అవిసర్వ్‌, హెచ్‌ఎం హోస్ట్‌ గా వెల్లడించారు.

5కేకు 12, 10 కే కు 14 ఏండ్లు నిండి ఉండాలని వివరించారు. ప్రతి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments