Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ పేటలోని దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:27 IST)
హైదరాబాద్ నగరంలోని రాంగోపాల్ పేటలో ఉన్న పురాతన దక్కన్ మహాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. గత రాత్రి కూడా ఈ భవనంలో మంటలు చెలరేగడంతో అధికారులు ఈ భవనం కూల్చివేత పనులు చేపట్టింది. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఈ కూల్చివేత పనులను మొదలుపెట్టారు.
 
సికింద్రాబాద్ సమీపంలోని రాంగోపాల్ పేటలో ఈ దక్కన్ మహాల్ ఉంది. ఇటీవల ఈ ప్రమాదంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. పైగా, ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో దానిని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా, గత రాత్రి 11 గంటల నుంచి ఈ భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు.
 
ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్ ట్రేడర్స్ రూ.33 లక్షలకు టెండర్లు దక్కించుకుంది. దీంతో భారీ జేసీబీతో గురువారం రాత్రి భవనం వద్దకు చేరుకున్న మాలిక్ భవనం ట్రేడర్స్ సిబ్బంది భవనం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూల్చివేత పనుల వల్ల సమీపంలోని బస్తీ వాసులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం