హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ టెక్కీ సూసైడ్

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (14:19 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని లావణ్యగా గుర్తించారు. గత రాత్రి ఆమె ఈ దారుణానికి పాల్పడింది. తన చావుకు తన భర్తే కారణమంటూ ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొంది. 
 
అంతేకాకుండా, తన భర్త చేతిలో తాను ఏ విధంగా బాధలుపడిందన్న విషయాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో వివరించింది. అలాగే, గతంలో తన భర్తపై పెట్టిన కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వివరాలను ఆమె వివరించింది. చివరగా తన తల్లిదండ్రులను క్షమాపణలు కోరింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి లావణ్య భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments