Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీం అనుమ‌తి

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (06:28 IST)
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కృష్ణా ట్రిబ్యున‌ల్ నియామ‌కంపై దాఖ‌లు చేసిన‌ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. కృష్ణా జ‌లాల పంప‌కంపై కొత్త ట్రిబ్యున‌ల్ కోరుతూ గ‌తంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది.

అయితే ఈ పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. ట్రిబ్యున‌ల్ ఏర్పాటుపై ప్ర‌స్తుతం ఆదేశాలు ఇవ్వ‌ట్లేద‌ని సుప్రీంకోర్టు తెలిపింది.

అభ్యంత‌రాల దాఖ‌లుకు ఏపీ, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు అవ‌కాశం కోరాయి. దీంతో అభ్యంత‌రాల దాఖ‌లుకు ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది.

పిటిష‌న్ ఉప‌సంహ‌రించుకుంటే కొత్త ట్రిబ్యున‌ల్ ఏర్పాటును ప‌రిశీలిస్తామ‌ని కేంద్రం తెలిపింది. కేంద్రం సూచ‌న‌తో పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి కోరింది. దీంతో త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments