Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాండూరులో టెన్త్ ప్రశ్నా పరీక్షా పత్రం.. వాట్సాప్ ప్రత్యక్షం

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (19:01 IST)
తెలంగాణలో వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్నం లీకైంది. టీచర్ బందెప్ప ఫోన్ వాట్సాప్ నుంచి తెలుగు పేపర్ లీకైనట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పేపర్ లీక్ పై మండల విద్యాధికారి వెంకయ్య పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీచర్ బందెప్పను అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, టెన్త్ పేపర్ లీక్ ఘటనపై విచారణ వేగవంతం అయింది. పోలీస్ విభాగం, విద్యాశాఖ ఉమ్మడిగా విచారణ చేపట్టాయి. ఇప్పటికే ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. టెన్త్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ గా వ్యవహరిస్తున్న టీచర్ బందెప్పకు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments