తెలంగాణ సభాపర్వం: ఎన్నిరోజులు పనిచేయాలి..

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (12:59 IST)
నేటి నుంచి శాసన సభ, మండలి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 
 
అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. కాగా, ఉభయ సభల సమావేశాల అజెండా నేడు ఖరారు కానుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో చర్చించే అంశాలు, ఎన్నిరోజులు పనిచేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments