Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (17:40 IST)
రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
 
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments