Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 8061 మందికి కరోనా

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (10:42 IST)
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు.
 
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 8061 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 52 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 4.2 లక్షలకు చేరుకోగా 2150 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 3.48 లక్షల మంది కోలుకోగా 72 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments