Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ డీజీపీ

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:36 IST)
తెలంగాణ డీజీపీకి అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యుత్తమ ఐపీఎస్‌ అధికారుల జాబితాలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి చోటు లభించింది.

4 వేల మందిలో చివరికి ఎంపిక చేసిన 25 మందిలో డీజీపీ స్థానం పొందారు. ఫేమ్‌ ఇండియా, ఏసియా పోస్ట్‌, పీఎస్‌యూ వాచ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో భాగంగా తొలుత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4వేల మంది ఐపీఎస్‌లను గుర్తించారు. వారిలో ఉత్తమ పనితీరును కనబర్చిన 200 మందిని వడబోసి చివరగా 25 మందిని ఎంపిక చేశారు.

నక్సలిజం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల్ని సమర్థంగా అణిచివేయడం అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నారు. నేరాల్ని నియంత్రించడంలో సామర్థ్యం, శాంతిభద్రతల్ని కాపాడటంలో పనితీరు, ప్రజామిత్ర పోలీసింగ్‌, సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో నేర్పు లాంటి అంశాలకు పెద్దపీట వేసినట్లు పీఎస్‌యూ వాచ్‌ సంస్థ సంచాలకుడు వివేక్‌శుక్లా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments