Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (13:29 IST)
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నరుగా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ ప్రస్తుత తీవ్ర అనారోగ్యానికిగురయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.
 
అయితే, ఐసీయూ వార్డులో నరసింహన్ చికిత్స పొందుతుండటంతో ఆయన్ను దూరంగానే చూసినట్టు సమాచారం. ఆ తర్వాత కేసీఆర్ సతీమణి కూడా మంగళవారం సాయంత్రం ఆస్పత్రికెళ్లి నరసింహన్ సతీమణిని కూడా పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments