Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచేవుంటాయ్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (22:56 IST)
ఏపీలో డిసెంబర్‌ 31 వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చింది సర్కార్‌. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర మందుబాబులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 31న అర్థరాత్రి వరకు మందు షాపులు తెరిచి వుంచేలా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
 
ఈ మేరకు మద్యం షాపులతో సహ, ఈవెంట్లు, బార్లు, రెస్టారెంట్లకు డిసెంబర్‌ 31 న అర్థరాత్రి వరకు ఓపెన్‌ చేసుకునేలా అనుమతులు ఇస్తూ.. కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.
 
డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌ రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది తెలంగాణ సర్కార్‌. ఏదీ ఏమైనా.. అర్థరాత్రి వరకు వైన్స్‌ ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు.
 
ఇక తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఇటీవలే కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవాళ మద్యం షాపులకు మాత్రం అనుమతులు ఇవ్వడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments