రైతు కూలీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. దుక్కిదున్ని... నారు పీకి...

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (16:22 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు కూలీగా మారిపోయారు. ఆయన అరక చేతబట్టి దుక్కిదున్నారు. ఆ తర్వాత రైతు కూలీలతో కలిసి పొలంలో దికి నారు పీకారు. కూలీలతో కలిసి ఉత్సాహంగా మంత్రి పని చేశారు. ఈ దృశ్యాలు ఆయన సొంతూరులో కనిపించాయి. 
 
మంత్రిగా ఉన్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి. ఇక్కడ ఆయనకు పొలాలు ఉన్నాయి. ఇక్కడ సాగే వ్యవసాయ పనులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. 
 
ఈ క్రమంలో తన సొంత పొలంలో సందడి చేశారు. కూలీలతో కలిసిపోయి ఉత్సాహంగా వరినారు పీకారు. నారుమడిలో నారు పీకి కట్టలు కట్టారు. అరక దున్ని సేద్యం చేశారు. తద్వారా వ్యవసాయంపై తన మమకారాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments